Balochistan

    Pakistani Fisherman : మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన చేప.. ఖరీదు రూ.72లక్షలు

    June 1, 2021 / 10:36 AM IST

    అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�

    14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ

    February 23, 2021 / 09:19 PM IST

    Pak MP Maulana Salahuddin Ayubi Marries 14-Year-Old Girl From Balochistan, Probe Ordered : పాకిస్తాన్ కు చెందిన 50 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడు 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, బలూచిస్తాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ …1

    కుల్ భూషణ్ జాదవ్ ని కిడ్నాప్ చేసిన ఇరాన్ టాప్ టెర్రరిస్ట్ హతం

    November 18, 2020 / 08:15 PM IST

    Iran’s top terrorist killed in Balochistan ఇరాన్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ‘ముల్లా ఒమర్ ఇరానీ’ పాక్ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. నవంబర్-17న బలూచిస్తాన్ ప్రావిన్స్(రాష్ట్రం)లోని కెచ్ జిల్లాలోని తుర్బాత్ పట్టణంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరానీ,అతని ఇద�

    బలూచిస్తాన్ లోని హోటల్ పై ఉగ్రదాడి

    May 11, 2019 / 03:36 PM IST

    పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్‌ సిటీలోని పెరల్‌ కాంటినెంటల్‌ హోటల్‌ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్‌ మీడియా తెలిపింది.గ్వాదర్‌లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ

    బలూచిస్థాన్‌లో ఘోరం :14 మందిని దారుణంగా చంపేశారు

    April 18, 2019 / 08:31 AM IST

    పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు.  కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సు�

    టెన్షన్ టెన్షన్ : ఎల్వోసీ వైపు తరలి వెళుతున్న పాక్ ఆర్మీ

    March 5, 2019 / 03:04 PM IST

    ఢిల్లీ:  పుల్వామా ఉగ్రదాడికి  ప్రతీకారంగా  భారత్  పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్  జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం  తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది.  ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �

    ఘోర రోడ్డు ప్రమాదం : మంటల్లో 27మంది కాలిపోయారు

    January 22, 2019 / 05:53 AM IST

    రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున  చోటుచేసుకుంది. 

10TV Telugu News