Home » ban
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం పొడిగించింది.
Twitter ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విటర్ అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ట్విటర్ మాత్రం 500 వరకు మాత్రమే తొలగించింది. మిగత�
Vijaya Gadde : అమెరికా అధ్యక్ష పీఠం నుంచి కొద్ది రోజుల్లో దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా బ్యాన్ చేయాలన్న సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక ఓ తెలుగు మహిళ ఉన్నారనే వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలన
Ban on import of poultry in Delhi : దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కోళ్లు, ఇతర పక్షుల దిగుమతిపై నిషేధం విధించింది. ఇటీవల అక్కడ వరుసగా పక్షులు మృత్యువాత పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వి�
Madhya Pradesh Bans Chicken Import కేరళ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. బర్డ్ ఫ్లూ విస్తరణ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు ఈ నిషేధం కొనసాగు�
మన దేశంలో పోర్న్పై నిషేధం విధించినా.. వీడియోలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ లెక్కలు చూస్తే పోర్న్ చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. లాక్డౌన్, సామాజికదూరం వంటి కారణాలతో 2020 మొత్తం గడిచిపోగా.. ఈ ఏడాది పోర్న్ ఎక్కువ�
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ �
Twitter to ban : కరోనా వ్యాక్సిన్ పై ఏది పడితే..అది షేర్ చేస్తున్నారా. ఇక నుంచి అలా కుదరదు. ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే..వెంటనే వాటిని తొలగిస్తామని ట్విటర్ (Twitter) వెల్లడించింది. వచ్చే వారంలో మరిన్ని నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించింది. వైరస్, వ్యాక్సిన్ల వి�
GHMC elections exit polls ban : జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం విధించింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో ఎన్నిక రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయి. అయితే ఓల్డ్ మలక్ పేట�
70 per cent of Delhiites didn’t burn firecrackers on Diwali ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని 70శాతంమంది టపాసులు లేదా బాణసంచా కాల్చలేదని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ‘క్రాకర్స్ బ్యాన్’ నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని,వచ్చే ఏడాది ఇంత