ల్యాబ్-ఉత్పత్తి చేసిన మాంసం జంతువుల కణాల నుండి వచ్చినప్పటికీ జంతువుల సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం లేదా ఆహార భద్రతకు హాని కలిగించదని, నైతిక ప్రత్యామ్నాయం అని జంతు సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థ (Oipa) నొక్కి చెప్పింది.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది.
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ �
ఈయూ తీసుకున్న ఈ నిర్ణయంపై టిక్టాక్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ నిర్ణయంతో తాము నిరాశ చెందామని పేర్కొంది. కొన్ని అపోహల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, దీనిపై ఈయూ మరోసారి ఆలోచించాలని కోరింది. ‘‘మా రికార్డులను సమ�
వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్పీ నిర్ణయించింది.
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు, అది అటల్జీ (మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి) ప్రభుత్వమైనా లేదా మోదీ ప్రభుత్వమైనా, తాము ఏ మీడియా స
జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి.
శాసనసభ్యులు మినహా మిగిలిన అందరికీ ఇంక్ పెన్నులు నిషేధించారు. శీతాకాల సమావేశాల కోసం శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇంకు పెన్ను దాడి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకున్నట్లు సమాచారం. ఇంకు పెన్నులతో వెళ్లిన కొందరికి ల