Home » ban
మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్న రోగులకు నిమెసులైడ్ను సూచించకూడదని కూడా సిఫార్సు చేసింది.
ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని క్లారిటీ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ.
ఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
లోన్ యాప్స్ పై కేంద్రం కొరడా ఝళిపించింది. లోక్ సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.
బురఖా ధరించి సభలోకి అడుగుపెట్టడంతో ఇతర సభ్యులు మండిపడ్డారు. హాన్సన్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
టర్కీ యాపిల్స్ దిగుమతులపై దేశ వ్యాప్తంగా ఆంక్షలు
మహిళలు చదువుకున్నా తప్పే. ఉద్యోగం చేసినా తప్పే. ఒంటరిగా ఇంటి బయటకు అడుగు పెట్టకూడదు. శరీరం ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్ఖా ధరించాలి.
హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, పండుగలలో డీజేలతో పాటు టపాసుల వినియోగం ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.