ban

    H1B వీసా కేసు..169మంది భారతీయుల పిటిషన్ కొట్టివేత

    September 17, 2020 / 08:54 PM IST

    హెచ్‌1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్‌ 22న ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ, హెచ్‌4 సహా అన్ని రకాల వర్కింగ్‌ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,

    చైనా కనెక్షన్ కట్. PUBG మళ్ళీ భారత్‌కు వస్తోంది!

    September 8, 2020 / 05:58 PM IST

    పాపులర్ మొబైల్ గేమ్ PUBG.. భారతదేశంలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించింది. భారతదేశంలో PUBG మొబైల్ గేమ్ నిషేధించబడిన తరువాత, దక్షిణ కొరియాకు చెందిన PUBG గేమ్ ప్రధాన సంస్థ PUBG కార్పొరేషన్.. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి విడిపోతున్నట్లు PUBG కార్పొరేషన్ ప�

    డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ పై కేంద్రం నిషేధం!

    September 7, 2020 / 05:13 PM IST

    Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డ

    ఎన్ 95 మాస్కులపై నిషేధం, కారణం ఇదే

    August 15, 2020 / 02:21 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్డ్ రెస్పిరేటర్స్ కలిగి ఉన్న ఎన్ 95 మాస్కుల వినియోగంపై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వాటిని వాడకుండా నిషేధిస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జా

    రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన: 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు

    August 9, 2020 / 10:39 AM IST

    కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అతి పెద్ద ప్రకటన చేశారు. స్వావలంబన భారతదేశం ప్రచారానికి మద్దతుగా 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలను విధించినట్లు ప్రకటించారు. దిగుమతి నిషేధించిన 101 వస్తువుల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. స్వావల

    చైనా యాప్స్ నిషేదమే కాదు.. ఇండియా టార్గెట్ వేరే ఉందట

    July 28, 2020 / 02:56 PM IST

    చైనా ఉత్పత్తులపై ఆధార పడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందులోభాగంగా డ్రాగన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల వివరాలను ఇప్పటికే కేంద్రం సేకరించింది. ఇక దేశంలో చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదన్న డిమాండ�

    PubGపై నిషేధం, మరో 275 చైనా యాప్‌లపైనా బ్యాన్ చేసే యోచనలో కేంద్రం

    July 27, 2020 / 10:51 AM IST

    చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట

    నేపాల్ లో భారత న్యూస్ చానళ్లపై బ్యాన్

    July 9, 2020 / 09:43 PM IST

    భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్‌ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. భారత భూభాగాలను తమ �

    చైనా యాప్స్‌ వెనుక పెద్ద కుట్ర ఉంది, భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఇలా చేయాలి, CBI మాజీ JD లక్ష్మీనారాయణ విశ్లేషణ

    July 4, 2020 / 09:56 AM IST

    గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�

    రహస్యంగా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్న TikTok, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న Apple

    July 1, 2020 / 12:35 PM IST

    పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టా�

10TV Telugu News