Home » ban
టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయ�
భారత్, చైనా సరిహద్దు ఘర్షణ జరిగిన కొద్దివారాల తరువాత జాతీయ భద్రత, గోప్యతా సమస్యల కారణంగా టిక్ టోక్తో సహా 59 చైనా మొబైల్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారత రక్షణ, రాష్ట్ర భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్�
TikTok, UC Browser సహా మొత్తం 59 మొబైల్ యాప్స్పై ఇండియా నిషేధం విధించింది. జూన్ 14, 15 లలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచే చైనా యాప్స్పై నిషేధం ( Ban on chinese apps) విధించాల్సిందిగా దేశ పౌరుల నుంచి బలమైన డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. �
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో
కేసులు పెరుగుతుండటంతో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది పాకిస్తాన్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్, విటమిన్స్ వంటి మందులు కొవిడ్ 19 లాంటి వ్యాధి ట్రీట్మెంట్లో వాడుకునేందుకు నిషేదాన్ని తొలగించింది. పాకి�
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.ప్రస్తుత లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్ అయిన నేపథ్యంలో సినిమా రిలజులు ఆగిపోయాయి.
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్ర�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడిం
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�