Home » ban
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ
పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే సాఫ్ట్ డ్రింకులు, చిప్స్, బర్గర్, సమోసా, ప్యాకేజ్డ్ జ్యూసులతో సహా అన్ని రకాల జంక్ ఫుడ్ను దేశంలోని అన్ని పాఠశాలలు, బోర్డింగ్ స్కూళ్లలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశ�
కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్ను సేకరించి ఇస్తే అర
బుకీ సంప్రదించాడని ఒప్పుకోవడంతో షకీబ్ అల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ లో ఆడొద్దంటూ రెండేళ్ల నిషేదం పడింది. దీంతో పాటు ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు రాజీనామా ప్రకటించాడు. అక్టోబర్ 2017లో
మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్
ప్రతొక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. విద్యార్థుల సంగతి చెప్పనవసరం లేదు. నిత్యం ఫోన్లు వాడుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఛాటింగ్, గేమ్స్, టిక్ టాక్, ఫేస్ బుక్..లను కొన్ని గంటల పాటు వాడేస్తున్నారు. బంగారు భవిష్యత్ నాశనం చేసుకో�
దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల
ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీస
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ మారిన టీవీ షో బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట హిట్ అయిన ఈ షోపై కాంట్రవర్శీలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ షో ను నిలిపివేయాలంటూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాశా�