Home » ban
‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మ
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..
ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాను నిషేధించాలని డిమాండ్ చేశారాయన. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇతర దేశాల్లో అమలు అవుతోందన్నారు. శ్రీలంక, చైనా, యూఎస
కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�
మంగళవారం(జనవరి-28,2020)ఇండిగో విమానంలో ప్రయాణసమయంలో ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రమఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై మంగళవారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరు నెలల ప్రయాణ నిషేధం విధించిన క్రమంలో ఇండిగో బాటలోనే ఎయ
Indian Navyలో స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకలలో వీటిని ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్పై నిషేధం విధించారు. సున్ని�
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం