Home » ban
భారత కేంద్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు షాక్ ఇచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఉల్లి పంటను విదేశాలకు ఎగమతి చేయకూడదు. ఈ ఆజ్ఞ వెంటనే అమల్లోకి వస్తుందని రైతులు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టపరంగా ఎగుమతి చేస�
మానవ ఆరోగ్యంపై, ముఖ్యంగా యువతపై చాలా హానికరమైన ప్రభావాలు చూపుతున్న కారణంగానే ఈ-సిగరెట్లను నిషేధించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే అపోహ నేడు చాలా మంది యువతలో ఉందని కానీ, అది కరెక్ట్ కాదని మన్ కి బాత్ కార�
ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం
ఏపీలో మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబ
భారత్ లో త్వరలో సిగరెట్లు బ్యాన్ అవబోతున్నాయా?ఆ దిశగా కేంద్రంగా వేగంగా అడుగులు వేస్తోందా అంటే ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి. ప్రతి ఏటా భారత్ లో లక్షల మంది ధుమపానం కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్ప�
ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబ�
సేవ్ నల్లమల విషయంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాటను నిలుపుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మంత్రి కేటీఆర్
పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుక
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(LTTE)పై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది కేంద్రప్రభుత్వం. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుంది తెలిపింది.ఈ మేరకు మంగళవారం(మే-14,2019)కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.చట్టవ్యతిరేకమైన కా