Home » ban
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.
ఢిల్లీ: భారతదేశంలో పండుగలు ఏవైనా మార్కెట్ లో చైనా ఉత్పత్తులు హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో హోలీ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని వ్యాపారులు వినూత్నంగా వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో చైనాకు సంబంధించిన ఏ వస్తువులను..(రంగులు)వినియోగించ�
క్రికెటర్ శ్రీశాంత్కు భారీ ఊరట. జీవితకాల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిషేధాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ పునర్ ఆలోచించాలని సూచించింది. శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 15వ తేదీ శుక్�
జమాత్ ఉద్ దవా(JUD) ఉగ్రసంస్థ అధినేత,2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు యునైటెడ్ నేషన్స్(UN)షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని సయీద్ చేసిన విజ్ణప్తిని ఐరాస తిరస్కరించింది.సయీద్ పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమ�
పాకిస్థాన్: విదేశీ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. దీంతో అమెరికా, యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబ
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులతో ఖంగుతిన్నపాకిస్తాన్ కోపంతో రగిలిపోతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడ
పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్న�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWAI)తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్య
కామా తురాణాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు.. అందుకేనేమో.. ఎలాంటి బెరుకు లేకుండా మన దేశంలో నీలిచిత్రాల వీక్షణం సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పోర్న్ సైట్లు పక్కదారుల్లో మరీ నెట్టింట్లోకి అడుగు