Home » bandh
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమ�
కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ
కోశల్ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ‘వెస్ట్రన్ ఒడిశా యువ మార్చ్, కోశల్ యూత్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ సేన, కోవల్ ముక్తి మోర్చాలు ప్రధానంగా ఆందోళన చేస్తున్నాయి. ఒడిశాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరం
విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం చేపల మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించారు. చేపల విక్రయానికి అనుమతి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు అధికార
తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు
వీకండ్ రాగానే..ముందుగా గుర్తుకొచ్చేది..చికెన్, మటన్. ఇతర మాంస పదార్థాలు. తెచ్చుకోవడానికి ఉదయమే బయటకు వెళుతుంటారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నా..చాలా మంది..దుకాణాలకు ఎగబడుతున్నారు. చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఎవరికి కరోనా ఉందో..ఎంత
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�