Home » banks
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400జిల్లాల్లో ఖాతాదారులు బ్యాంకు సేవలను �
బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా? అసలే పండగ సీజన్.. ఏటీఎంల్లో వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి. ఖర్చులకు డబ్బులు దగ్గర పెట్టుకోండి. లేదంటే పండగ రోజున చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు జాగ్రత్త. వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు ప�
నెలాఖరులో బ్యాంకులు దాదాపు విశ్రాంతిలో ఉండనున్నాయి. సెప్టెంబర్ 26నుంచి సెప్టెంబర్ 30వరకూ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు మూతపడినట్లే. రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా సెప్టెంబర్ 26న బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారం
అప్పు.. అప్పు.. అప్పు.. ఇప్పటి వరకు ఈ మాట అడిగితే రేపు.. రేపు.. రేపు అనేవారు. ఇప్పటి నుంచి లెక్క మారింది. అప్పులిస్తాం రండి బాబూ అంటూ ఆహ్వానిస్తున్నాయి బ్యాంకులు. విచిత్రం కాదు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో మేళాలు పెట్టి మరీ అప్పులివ్వటానికి స�
250 కోట్లకు మించి తీసుకున్న రుణాలను మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతామారన్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-30,2019)ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ 8.65 లక్ష�
వడగండ్ల వర్షాలతో రబీ సీజన్లో కడగండ్ల పాలైన రైతులకు... ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. తన ఆస్తుల రికార్డ్ ను తానే తిరగ రాసుకున్నారు స్వామి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు 12వేల కోట్ల రూపాయలకు చేరాయి. టీటీడీ అధికారులు ఈ విష�
2G స్పెక్ట్రమ్ సర్వీసులకు కాలం చెల్లింది. కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ 3G, 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి.
సోమవారం (ఏప్రిల్ 1, 2019) బ్యాంకులు పని చేయవు. ఆ రోజు బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. మార్చి 31వ అంటే ఈ ఆదివారంతో ప్రస్తుత (2018–19) ఆర్థిక సంవత్సరం
హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల