Home » banks
క్రెడిట్ కార్డు వాయిదాల చెల్లింపులపై ఆర్థిక సంస్థలకు మూడు నెలల మారటోరియానికి అనుమతించినట్టు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియ�
కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మూడవ రోజు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అ
దశాబ్దాలు కాలంగా మానవాళి ఎప్పుడూ ఎరగని పరిస్థితి. దేశంలో అయితే ఇటువంటి పరిస్థితి ఊహించనే లేదు. ఇప్పటికే కరోనా తెచ్చిన తలనొప్పులు ఒకటో రెండో కాదు.. కోకొల్లలు.. దీంతో దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇటువంటి పరిస్థితిలో ఓవైపు సామాన్య, మ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల
కొరోనా వైరస్ భయం కారణంగా రెవెన్యూ శాఖ అందించే సమన్లు పాటించటానికి చాలా కంపెనీలు, ఎగుమతిదారులు, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నిరాకరించాయి. COVID-19 భయం కారణంగా ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ రెవెన్యూ అధికారులను కలవలేరు అని పేర్కొంటూ ఈ కంపెనీలు ట్య�
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు పెద్దగా ఏటీఎంలలో కనిపించడం లేదు. అసలు త్వరలో ఈ 2వేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నల్లధనం అరికట్టే పేరుతో 2016లో మోడీ సర్కార్ పాత 500,1000రూపాయల నోట్ల�
వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్తో జనవరి 31, ఫిబ్రవరి 1 వతేదీల్లో బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్�
ఏదన్నా అవసరం ఉంటే..ముందే డబ్బులు తెచ్చిపెట్టుకోండి. లేకుంటే..ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే..బ్యాంకులకు రెండు రోజుల పాటు తాళాలు పడనున్నాయి. ATM సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నాయి. వేతన సవర�
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.