Home » banks
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
సామాన్యులను బురిడీ కొట్టించి అకౌంట్లలో ఉన్న నగదు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు అలా కూడా కాదట.. నేరుగా బ్యాంకుకే ఫేక్ నోటీసులు పంపి ఖాతాల్లో ఉన్న అమౌంట్ లూటీ చేస్తున్నారు.
ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా తీస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిల పరిస్థితి ఏంటి? ఆ రుణాలను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? కార్పొరేట్ బకాయిదారులకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నవారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేసింది �
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా 15,100 మార్క్ వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల బాటపట్టాయి.
Banks Have Lost Over 1000 Employees : కరోనా బారిన పడి 1000కి పైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ శనివారం (మే 16,2021) వెల్లడించారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది. పారిశుద్ద్య కార్మికులు, పోలీసులతో పాటు బ్యాంక్ �
మే నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి.
వచ్చే నెలలో(మే) మీకు బ్యాంక్లో ఏదైనా పనుందా? ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మే నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది.
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�