Home » Banned
సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.
తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశా�
దేశంలో 2.5 గంటలు, అంతకంటే తక్కువ సమయం ప్రయాణం కలిగిన రూట్లలో చిన్న విమానాలు ఏప్రిల్ 2022 నుండి నిషేధించబడతాయని (అవి అంతర్జాతీయ విమానానికి కనెక్ట్ కాకపోతే). ప్రాన్స్ తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదింది.
పంజాబ్లో గన్ వయొలెన్స్ ఎక్కువగా పెరిగిపోతోంది. దీనిపై భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని లైసెన్స్డ్ గన్లపై రివ్యూ చేస్తారు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సెప్టెంబర్లో 26 లక్షలకు పైగా భారత ఖాతాలను నిషేధించింది. ఐటీ నిబంధనలు 2021, 4(1)(డి) నిబంధనల కింద ఈ ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ వెల్లడించింది.
భారత్లో మరో 23 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముం
23 లక్షల మంది యూజర్లకు షాకిచ్చింది వాట్సాప్. గత జూలైలో 23 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తాజాగా వాట్సాప్ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకౌంట్ల�
విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వార�
తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్ను కూడా తెరిచింది.