-
Home » Bapatla
Bapatla
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..
August 3, 2025 / 02:00 PM ISTబాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందో తెలుస్తుంది- సజ్జల
May 23, 2024 / 06:01 PM ISTఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..!
February 24, 2024 / 11:38 AM ISTకేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..! విడుదల ఎప్పుడంటే..
February 24, 2024 / 12:55 AM ISTసిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రాజధాని లేదు, పరిశ్రమలూ లేవు.. ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే? సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్
February 7, 2024 / 08:33 PM ISTరాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు..
తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : సీఎం జగన్
December 8, 2023 / 06:46 PM ISTముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్
December 5, 2023 / 02:11 PM ISTమిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి
September 3, 2023 / 07:57 AM ISTఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
Nara Lokesh : ప్రశ్నిస్తే చంపేస్తారా?
July 28, 2023 / 02:23 PM ISTప్రశ్నిస్తే చంపేస్తారా?
Bapatla : వేటపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
May 22, 2023 / 11:35 AM ISTగ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.