Home » Bapatla
బాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు..
ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
ప్రశ్నిస్తే చంపేస్తారా?
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.