-
Home » Bar
Bar
Hyderabad : హైదరాబాద్లో పబ్లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్లో పబ్ల నిర్వహణకు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ కొత్త రూల్స్ పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు మూసి వేయాలని ఆదేశించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు
Benagaluru bar Girls : బార్లో అశ్లీల నృత్యాలు 64 మంది మహిళలకు విముక్తి
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిబంధనలకు విరుధ్ధంగా నిర్వహిస్తున్న బార్ పై సీసీబీ పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. బార్ నుంచి రూ. 1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Suicide Bomber : క్రిస్మస్ వేళ మారణహోమం.. ఆత్మహుతి దాడిలో ఆరుగురు మృతి
క్రిస్మస్ వేళ కాంగోలో తీవ్ర విషాదం నెలకొంది. బార్ను టార్గెట్గా చేసుకొని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
అర్ధరాత్రి 12 గంటల వరకు.. మందుబాబులకు కిక్కే కిక్కు!
telangana liquor shops open till 12 am : తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. మద్యం దుకాణాల బంద్ చేసే విషయంలో రాష్ట్ర సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మరో గంటపాటు తెరిచే ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు త�
మద్యానికి డబ్బులు తక్కువయ్యాయని కూతుర్ని తాకట్టు పెట్టిన తండ్రి
father mortgage her daughter to bar owners for liquor : తాగుడికి బానిసైన తండ్రి, తాగడానికి డబ్బులు కోసం కన్న కూతుర్ని తాకట్టు పెట్టిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఇంత వరకు మద్యం కోసం తల్లిపై దాడి చేసిన కొడుకుని భార్యపై దాడి చేసిన భర్త వార్తలను ఎన్నో చూశాం కానీ ఈ రోజు మత్తు క�
జర్మనీలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి
జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో
ఏపీలో కొత్త మద్యం పాలసీకి హైకోర్టు బ్రేక్
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ
ఏపీలో బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
బార్ లో మత్తులో తండ్రి.. కొడుకు కిడ్నాప్!
మద్యం తాగిన తండ్రి బార్ లో నిద్రపోతుంటే.. బయట నిల్చొన్న ఐదేళ్ల కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన చెన్నైలోని తస్మాక్ బార్ లో వెలుగుచూసింది.