Home » Basavaraj Bommai
కన్నడ దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పునీత్ అభిమానులను ఉద్దేశించి, కన్నడ
పేటీఎం తరహాలో.. పేసీఎం అంటూ వెలసిన ఈ వాల్ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వంలోని ఏ శాఖలో పనులు చేపట్టినా పాలకులు 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అంటించారు. పేసీఎం పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కో�
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�
దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల
ప్రపంచం అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అంగీకారం తెలిపారు.
హనుమంతుడి జన్మస్థానంపై వివాదం తారాస్థాయిలో కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దీనికి మరింత ఆజ్యం పోసారు. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని... కానీ ఆంజనేయుడు కొప్పాల్ జిల్లా కిష్కింధ ప
''ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్ర�
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్ చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు.
కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్కు, రేష్మకు వివాహం జరిగింది.