శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆదివాసీలు జరుపుకునే ఈ వేడుకలకు రాజకుటుంబాలవారు కూడా వచ్చి పాల్గొంటారు.
Tribal Groom married Two brides at same time in Chhattisgarh : ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే వేగలేక మొగవాళ్లు భార్యలపై సెటైర్లు వేస్తుంటే….. చత్తీస్ గఢ్ కు చెందిన యువకుడు ఒకేసారి ఇద్దరు పెళ్ళాలకు తాళికట్టి ఏడడుగులు వేశాడు. చత్తీస్ గఢ్ లోని గిరిజన గ్రామంలో ఇటీవల విచిత్ర వివాహం జరి
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గ�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�
మాయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ లో పలువురు మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ లోని బస్తర్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (ఏప్రిల్ 21)న 15మ మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోల
ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా పరిధిలో కూడా
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.