Home » BBL
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
బిగ్ బాష్ లీగ్ (BBL)టోర్నీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కొత్త బ్యాట్తో మెరిసిపోయాడు. దీనికి Camel Bat అని పేరు పెట్టారు. ఇదే బ్యాటుతో మ్యాచ్లో రషీద్ ఖాన్ రె
మ్యాచ్ టైగా ముగిస్తే గెలిచిన జట్టును నిర్దేశించడానికి వాడే బౌండరీల పద్ధతిని మార్చేస్తున్నారు. ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూసిన వరల్డ్ కప్ 2019టోర్నీ ఇలాంటి పరిస్థితుల్లోనే ముగిసింది. స్కోర్లు సమంగా ముగియడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండర