Home » begin
ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. �
దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సోమవారం(జూలై 20,2020) ని�
కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక డ్రగ్”రెమ్ డిసివిర్”కరోనా వైరస్ సోకి,ఆరోగ్యపరిస్థితి విషయంగా ఉన్నవాళ్ల ఆరోగ్యపరిస్థితిని మొరుగుపర్చినట్లు వివిధ దేశాల్లో నిర్వహించిన ట్రయిల్స్ ల�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే రోజు ఏప్రిల్ 15 నుండి భారత రైల్వే మరియు ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఏప్రిల్ 14 తర్వా�
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కానుందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ
పాన్ కార్డు తీసుకునే వారు ఇక పై ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు వెంటనే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు తీసుకునే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రె�
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది.
డిసెంబర్ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్ ఈ వ్�