begin

    తమిళనాడుకు రాహుల్, మూడు రోజులు అక్కడే

    January 23, 2021 / 07:54 AM IST

    Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్‌, కోయంబత్తూర్‌, ఈరోడ్‌, కరూర్‌లలో రాహుల్‌ గా�

    తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్స్…ఉచితంగా వైద్య పరీక్షలు

    January 22, 2021 / 02:02 PM IST

    Telangana Diagnostic Hubs : సామాన్యులకు అందుబాటులోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్ మినీ హబ్‌లు తీసుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్ లో 8 హబ్‌లను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రారంభించారు. లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట, బార్కస్‌, జంగంపేట, పానీప�

    నేడే రెండో దఫా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్

    January 8, 2021 / 10:05 AM IST

    Second National Dry Run దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్​ నిర్వహించగా..ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్​ నిర్వహిస్తోంది. ఉత్తర్�

    ఏపీ, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

    January 2, 2021 / 09:52 AM IST

    Corona vaccine dry run begin : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్‌ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్‌ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన

    కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం : ప్రధాని మోడీ

    December 31, 2020 / 02:01 PM IST

    Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరె�

    తెలంగాణలో 3 నెలల విరామం తర్వాత మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​

    December 15, 2020 / 07:44 AM IST

    Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు మొత్తం 82 వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్‌ చేశారు. మొత్తం 103మంది స్లాట్‌బుక్‌ చేసుకోగా.. వివిధ కారణాల రీత్యా…15మంది రిజిస

    గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

    December 4, 2020 / 08:17 AM IST

    GHMC elections counting begins : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల�

    గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్..వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు

    November 25, 2020 / 05:08 PM IST

    covaxin clinical trials third phase : ఏపీలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. వెయ్యి కోవాగ్�

    నవంబర్ 21 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు

    November 12, 2020 / 07:09 PM IST

    Gandhi Hospital Non covid services : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందనున్నాయి. నవంబర్ 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభం కానున్నాయి. కోవిడ్, నాన్ కోవిడ్ గా విభజించి సేవలందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ సేవల

    ఏపీలో భూ సర్వే..శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయం

    October 23, 2020 / 08:02 AM IST

    cm ys jagan Review Land survey to begin on January 1, 2021 : శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న �

10TV Telugu News