Home » begin
కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం
రేపటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�
దేశం మొత్తం ఎన్నికల వేడి నడుస్తోంది. దీనికి తోడు క్రికెట్ హడావుడి మొదలవుతోంది. ఊపిరిబిగపట్టే క్షణాలకు.. ఉత్కంఠ రేపే సన్నివేశాలకు ఆసన్నమైంది. వన్డే ప్రపంచకప్కు ముందే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం. ఎప్పుడెప్పుడా అని క్రికెట్లోక�
సైబర్సిటీలో కూత పెట్టేందుకు మెట్రో సిద్ధమైంది. హైటెక్ సిటీకి నేటి నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.
ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాల్గొని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె బాధ్య�