bengal

    రాజ్యాంగ పరిరక్షణ..ధర్నాకు దిగిన మమత

    February 3, 2019 / 04:40 PM IST

    కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా  పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచా�

    కోల్‌కతాలో హైడ్రామా : సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్

    February 3, 2019 / 02:12 PM IST

    కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే

10TV Telugu News