bengal

    భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్..భర్త ఏం చేశాడో తెలుసా ?

    July 30, 2020 / 10:48 AM IST

    తన భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న ఆ భర్త..ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు రూ. 100 కోట్లు కట్టాలంటూ..ఆ బాయ్ ఫ్రెండ్స్ కు నోటీసులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ భర్త హెచ్చరిం�

    కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారి మృతి

    July 14, 2020 / 01:05 PM IST

    కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారిణి మృతి చెందారు. ఎంతో తెగువతో, ధైర్య సాహసాలతో పని చేసిన ఆమె…ఇక మన మధ్యలో లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైరస్ కట్టడిలో పోరు, విశేష సేవలందించిన ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమ�

    లాక్‌డౌన్‌ని ధిక్కరించి దేవాలయాల్లో భక్తులు: పోలీసులపై దాడులు

    April 3, 2020 / 07:43 AM IST

    కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోతే.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం సూచించిన సామాజిక దూర నిబంధనలకు విరుద్ధంగా ‘జై శ్రీ రామ్’ అంటూ నినాదాలు చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో దేవాలయాల్ల�

    లాక్‌డౌన్ దేవుడికే.. బెంగాల్‌లో బారులు తీరిన భక్తులు

    April 3, 2020 / 05:26 AM IST

    కరోనా మహమ్మారిపై పోరాడదాం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిస్తుంటే.. ఏదో వంకతో రోడ్డెక్కే ఆకతాయిలు లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు భక్తి పేరిట ప్రజలు గుమిగూడటం మానడమే లేదు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్ లో జమాత్ పేరిట పెద్ద సంఖ్యల

    చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న బెంగాల్ యువకులు ICDS కేంద్రానికి తరలింపు

    March 30, 2020 / 12:54 AM IST

    చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.

    కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

    March 4, 2020 / 05:29 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�

    కరోనా ఎఫెక్ట్ : భారత్‌లో కుమార్తె పెళ్లి.. మిస్సైన చైనా ఫ్యామిలీ

    February 6, 2020 / 07:43 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. చైనా సహా ఇతర దేశాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో చైనాకు వచ్చేపోయే ప్రయాణికులపై నిషేధం విధించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వుహాన్ సిటీ ను�

    ప్రాణం తీసిన సెల్ఫీ: రైల్వే బ్రిడ్జి ఎక్కిన అమ్మాయిలు

    January 27, 2020 / 04:02 AM IST

    సెల్ఫీ కోసం నదిపై ఉన్న బ్రిడ్జి ఎక్కారు. ఆ సమయానికి ట్రైన్ రాదనుకుని సెల్ఫీల్లో మునిగిపోయారు. హఠాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో ఆదివారం జరిగిందని

    ఇదే కదా అదృష్టం అంటే: రిక్షావాలాకు రాత్రికి రాత్రే రూ.50లక్షలు వచ్చాయి

    October 2, 2019 / 10:22 AM IST

    ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేం.. ఓవర్ నైట్ కొందరిని అదృష్టం పట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిక్షా పుల్లర్ కు కూడా అటువంటి అదృష్టమే పట్టేసింది. ఓవర్ నైట్ రూ .50 లక్షల విలువైన లాటరీ జాక్‌పాట్ గెలుచుకుని గౌర్‌ దాస్‌ అనే

    ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

    May 11, 2019 / 02:54 PM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా

10TV Telugu News