Home » Bengaluru airport
ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే.. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని ఏటీసీ అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
విమానం ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో లోపల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అందరూ తమ సీట్ల నుంచి లేచి ఏం జరుగుతుందో ఏమోనని కంగారుపడ్డారు.
చివరకు బస్సులో తన ప్రాంతానికి వెళ్లానని చెప్పాడు.
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తెగ నచ్చేసిందట. బెంగళూరులో తను టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టు పెట్టారు.
కేవలం ఆరుగురు ప్రయాణీకులే ఉన్నారని అమృత్ సర్ నుంచి చెన్నై వెళ్లే క్రమంలో మధ్యలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను దింపేసింది.
స్క్రీనింగ్ ప్రాసస్ లో చోరికి గురయితే..ఏం చేస్తారని అతను ప్రశ్నించాడు. అలా ఏమీ జరగదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది...
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు లాంజ్ లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ సేతుపతిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాడి