Home » best
ముంబై వాతావరణంలో మరింత కాలుష్యం చేరకుండా ఉండేందుకు BEST కమిటీ అద్భుతమైన కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. రూ.3వేల 600కోట్లు వెచ్చించి 12ఏళ్ల పాటు 900 ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు...
Actor Nithin : సినిమాలు చెయ్యడానికి హిట్ అవసరంలేదు .. సినిమా మీద ప్యాషన్,సక్సెస్ కొడతానన్న నమ్మకం ఉంటే చాలు అని ప్రూవ్ చేస్తూ.. డే బై డే తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హిట్ వైపు దూసుకెళుతున్నారు నితిన్. రొటీన్ కమర్షియిల్ సినిమాల్ని పక్కన పెట్టి .. ఎక్స్ పె
కోవిడ్ -19 యొక్క వ్యాప్తికి సంబంధించిన ముక్కు మరియు నోటి నుండి వైరల్ నిండిన బిందువులను బయటకు రాకుండా ట్రాప్ చేయడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్లు… వివిధ పొరల(Multiple Layers) ఫాబ్రిక్ నుండి తయారు చేయాలని ఓ స్టడీ కనుగొంది. ఆస్ట్రేలియాలోని శాస్త్�
మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ
ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూఎస్ సహకారం�
ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీ�
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�
వరల్డ్ బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏదీ అంటే పాక్ జెండా అంట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్లో దీని గురించి వెతికితే పాక్ దేశానికి చెందిన జెండా కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీజేపీ బెంగాల్ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�