Home » Bhadradri
భద్రాద్రి రామయ్య వైకుంఠ ద్వార దర్శనం అంగరంగ వైభోగంగా జరిగింది..ఏడు వారాల నగల అలకరణలో సీతారాములు కనువిందు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.
భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటితలంబ్రాలు అందిస్తున్నారు...
గురువారం నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. జనవరి 07వ తేదీన వామనావతారం, 8న పరుశురామావతారం, 9వ తేదీన శ్రీరామవతారం...
పోలవరం ముంపు మండలాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు.
కరోనా దెబ్బకు ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులు అయిపోయినట్లే తెలంగాణాలో భద్రాద్రి జిల్లాకు చెందిన రమ్య జీవితాన్ని కూడా కష్టాల్లో పడేసింది.చదువుల్లోను, ఆటల్లోను ఎంతో ప్రతిభ కనబరిని పేదింటి బిడ్డ రమ్య అటు వ్యవసాయం..ఇటు చదువు కొనసాగిస్తున్న �
Bhadradri : ప్రముఖ ఆలయాల్లో భద్రాద్రి దేవాలయం ఒకటి. ఇక్కడ శ్రీరామ నవమి నాడు నిర్వహించే..కళ్యాణానికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు ఎక్కడి నుంచో భద్రాద్రికి చేరుకుంటుంటారు. అంతేగాకుండా..కళ్యాణం రోజు ఉపయోగించే త
Mukkoti Ekadashi in Bhadradri : భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. రోజుకొక అవతారంలో స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా..2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం..శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయం నుంచి బయలుదే�
ఓ ఎడ్లబండి..అందులో మనుషులు..వాగు దాటుతున్నారు. వాగు పొంగిపొర్లుతోంది. మొత్తం ఎడ్లబండి మునిగిపోయింది. అందులో ఉన్న వారు..నీటిలో కొద్ది వరకు మునిగిపోతున్నారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో..ఎడ్లను ముందుకు పోనిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు..ఏమై పోత�
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్త ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఒక్కసారైనా కల్యాణాన్ని వీక్షించాలని అనుకున్న భక్తులకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కరోనా మహమ్మారి వీరి సంతోషాన్ని దూరం చేసింది. రామయ్య కల్యాణాన్ని అత్యంత నిరాడంబర