Home » Bhagavad Ramanujacharya
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొంది. ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి.. ఈ ఉదయం శ్రీపెరుమాళ్ స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక సందర్భంగా ముచ్చింతల్ లో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33
దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.
సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...
సోమవారం శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ పూజ జరుగనుంది. ఉదయం ప్రవచనాలు, దుష్ట నివారణకై శ్రీ సుదర్శన ఇష్టి చేయనున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గ్రహణం వీడడం లేదు...