Home » Bharat Biotech
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వ్యాక్సిన్ అంతం చేసేందుకు త్వరలో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు.. మనకు డిసెంబర్ నాటికి భారతీయ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫార్మా వర్గాలు చె�
హైదరాబాద్ నుంచే కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్య�
యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. రష్యా ఈ నెలలోనే(ఆగస్టు) వ్యాక్సిన్ను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక అమెరికా కూడా సెప్టెంబర్ లో వ్య
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధించడానికి హైదరాబాద్కు చెందిన భా�
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి. ఆగస్ట�
దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సోమవారం(జూలై 20,2020) ని�
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తో�