Home » Bharat
అమెరికా : భారత్..పాక్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గె�
దేశంలో ఇప్పుడొక రియల్ హీరో అతడు. శత్రు సైన్యానికి చిక్కినా అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరుడు. దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీరుడు. శత్రువుల చెరలో ఉన్నా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. అతడే భారత వాయుసేన వింగ్ కమాండర�
పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు
హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్ ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షో�
పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�
కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి
ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (సర్జికల్ ఎటాక�
ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా త�
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
సియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదే