సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్గా ఉన్న ఆముదాలవలసలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. తమ్మినేని కుటుంబసభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నా
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక
ఆర్ఎస్ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ
కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్ట
తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు, మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.