Home » Bharatiya Janata Party
టీడీపీ, జనసేన నేతలు ఓ అవగాహనకు వచ్చినా బీజేపీకి పది శాతం పదవులను మాత్రమే ఇస్తామనడటం..
ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్తోపాటు బీజేపీలో ప్రధాన నేతలను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై..
మొత్తానికి యోగి ఆధిపత్యానికి చెక్ చెప్పేలా అడుగులు పడుతున్నాయంటున్నారు...
తెలంగాణను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యేకంగా భావిస్తోంది.
నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు.
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి
జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు పరిస్థితిని మరింత మార్చింది. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతో నితీశ్ కుమార్ కలిసి ఉన్న చిత్రం బయటకు వచ్చింది. ఇక్కడి నుంచే బీజేపీ వైఖరిలో మార్పు ప్రారంభమైనట్లు కనిపిస్తో
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు
భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసారు. అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించేలా పరిపాలన చేశారు. గొప్ప వక్తగా పేరు పొందారు. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయి.. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.