Home » Bhatti Vikramarka
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కాగా..
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియరయ్యే వరకు ఆయననే ఆర్ధిక శాఖ సెక్రెటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం.
అనంతరం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని అన్నారు.
అందరి అభిప్రాయాలు తీసుకుని విధివిధానాలు నిర్ణయించి ప్రభుత్వంకు నివేదిక అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Bhatti Vikramarka : గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక అంశాల పరిష్కార మార్గానికి విధాన పరమైన రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. సీఎస్ల నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయనున్నట్టు తెలిపారు.
ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట.
Bhatti Vikramarka : తెలంగాణ ఆర్థికస్థితిని గత ప్రభుత్వం నాశనం చేసింది