Home » Bhatti Vikramarka
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు.
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతి సారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని అన్నారు.
సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.
"కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని భట్టి అన్నారు.
Bhatti Vikramarka : పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారా? అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.