-
Home » Bhatti Vikramarka
Bhatti Vikramarka
సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధం.. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ అల్లుడే: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ ఆత్మ సింగరేణిపై కొన్ని కట్టుకథలు, లేఖలతో అపోహలు సృష్టిస్తున్నారని.. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.
భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమా
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక అంబులెన్సులు.. ఈ యాసంగి సాగుకు ఆ కష్టం తీరినట్లే..!
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ శుభవార్తను చెప్పింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు గుడ్న్యూస్.. 12న నియామక పత్రాలు..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది.
ఖమ్మంలో ఘోరం.. వాకింగ్కు వెళ్లిన సీపీఎం నాయకుడిని దారుణంగా చంపిన దుండగులు
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు కీలక భేటీ.. భట్టి, మహేశ్ కుమార్గౌడ్ కూడా.. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు.
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. దీపావళి బోనస్గా మొత్తం ఎన్ని కోట్ల రూపాయలంటే? భట్టి విక్రమార్క నుంచి ప్రకటన వచ్చేసింది..
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతి సారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని అన్నారు.
Singareni Workers: సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..
సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.