Home » Bhatti Vikramarka
సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.
"కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని భట్టి అన్నారు.
Bhatti Vikramarka : పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారా? అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ..
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.