Home » bhongir
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఏ పార్టీ ఉండదు. బ్రహ్మదేవుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఉండదు.
100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్.. పాలనా నిర్ణయాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు
వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి
రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
komati reddy brothers.. కాంగ్రెస్లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది.
యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్
భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.