Home » Bhubaneswar
Odisha: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో భారతదేశపు ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్ తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ(RVSF)ని టాటా మోటర్స్ ప్రారంభించింది. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్�
'చిన్న మేఘాలు వర్షం కురిపిస్తాయి.. చిన్న కథలు ప్రేమనిస్తాయి'.. ఒడిశా రైలు ట్రాక్పై విషాదానికి సాక్ష్యంగా మిగిలిన ప్రేమ కవితలు.. చిట్టి చేతులు ఆడుకున్న బొమ్మలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కనిపిస్తున్న
వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కా�
వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన భావోద్వేక ప్రసంగానికి ఒడిశాలోని రమాదేవి యూనివర్శిటీ వేదికగా నిలిచింది.
ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర�
ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
ఫిపా అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్-2022 షెడ్యూల్ను స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (LOC) బుధవారం అధికారికంగా ప్రకటించింది. భారత్ రెండోసారి ఆతిథ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం భువనేశ్వర్ లో అక్టోబర్ 11 నుండి 30 వరకు జరగనుంది. అక్టోబర్ 30న ము
సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దంపతులను అరెస్ట్ చేయగా వారి వద్ద 36 కిలోల గంజాయి లభించింది.
48 గంటలుగా కోడిగుడ్లతో ఉన్న 300 లారీలు నిలిచిపోయాయి. 2 కి.మీటర్ల మేర జాతీయ రహదారిపై లారీలు నిలిచిపోయాయి...ఏపీ రాష్ట్రం నుంచి కోడిగుడ్ల దిగుమతితో రేట్లు మరింత పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కోళ్ల దాణా పెరుగుదలతో భారీగా...
ఆలయంలో మరీచి గుండం ఉంటుంది. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్లుంటాయి. వీటి వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతుంటారు...