Bhuma Akhila Priya

    బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను విచారిస్తున్న పోలీసు

    January 6, 2021 / 12:10 PM IST

    Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ�

    కిడ్నాప్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ?

    January 6, 2021 / 08:40 AM IST

    Bowenpally Kidnap  : జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరుల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌ రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప్‌ చేశారు. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులుR

    టీడీపీలో వారసులు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఏం తప్పు చేశారు?

    November 11, 2020 / 04:02 PM IST

    tdp leaders sons: తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌.. యువ‌కుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే యువత పునాదులుగా ఏర్పడ్డ పార్టీయే టీడీపీ. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీలో యువత అంటే పార్టీ సీనియర్ నాయకుల

    భూమా- గంగుల కుటుంబాల మధ్య మరో పోరు 

    February 23, 2020 / 12:05 AM IST

    కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం అంటే భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందని తెలిసిందే. ఎన్నికలున్నా లేకపోయినా ఆధిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్లీ అక్కడ ఓ చ�

    పంపకాల విషయంలో భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు

    November 22, 2019 / 05:28 AM IST

    కొంతకాలంగా భూమా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు నిజం అన్నట్లుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్ట�

    భూమా అఖిల భర్తపై కేసు నమోదు

    October 3, 2019 / 07:03 AM IST

    ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడని కంప్లయింట్ రావడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. క్రషర్ యజమాని శివరామిరెడ్డి ఇచ్చిన కంప్లయింట్ మే�

    ఆళ్లగడ్డలో అధికారుల వైఫల్యం : మార్పుకే ఓటు – అఖిల

    April 12, 2019 / 06:59 AM IST

    ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం

10TV Telugu News