Home » bhumana karunakar reddy
ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు సీఎం జగన్. Bhumana Karunakara Reddy
ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, ఎందుకనో టీటీటీ పదవిని వద్దని ఆయన అంటున్నట్లు సమాచారం.
అమెనిటీస్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.
తిరుపతి సీటుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్ను కూడా పడిందా? రాబోయే ఎన్నికల్లో.. తిరుపతిని గెలిచే నాయకుడెవరు?
నూటికి నూరు శాతం డేటా చౌర్యం జరిగింది
అవి అన్నీ మీడియాకు చెప్పే విషయాలు కావు
ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. తాడేపల్లిలో మొదలైన అసమ్మతి సెగ ఇప్పుడు(Bhumana Followers Resign)
కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�