Home » Big Breaking
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
Telangana Government : భారతదేశాన్ని కరోనా భూతం పట్టి పీడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో..జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్ అయ్య�
నిజంగా తెలంగాణ వాసులు షాకింగ్ న్యూసే. కరోనా వైరస్ ఇప్పటి వరకు వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సోకుతుందని అనుకుంటున్నారు. కానీ..చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. 12 ఏళ్లలోపు ఉన్న 20 మంది చిన్నారులకు వైరస్ సోకింది. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చి�
అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి.
భారత్లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారం సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇటలీ టూరిస్టు కరోనా వైరస్తో జైపూర్లో మృతి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్ఫ�