Home » Bigg Boss
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి..................
ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి.
సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా మూర్తి షోలోకి వచ్చింది. సీరియల్స్ లో నటిగా, పలు టీవీ షోలతో కూడా పూజా మూర్తి గుర్తింపు తెచ్చుకుంది.
అశ్వినిశ్రీ.. మొదట సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, రీల్స్ తో పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.
భోలే శవాలీ తెలంగాణకు చెందిన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. సినీ పరిశ్రమలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన భోలే శవాలీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తూ................
ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. వీరిలో నయని పావని..
వరుసగా ఐదోవారం లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్బాస్ లోకి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో అయిదుగురిని పంపించారు.
తాజాగా నేడు రాబోయే బిగ్బాస్ 35వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో ఎలిమినేషన్ ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ హంగామా కూడా ఉంది.
ఎవరూ ఊహించని ఒక విషయం చెబుతాను అంటూ నాగార్జున చెప్పింది కొత్త కంటెస్టెంట్స్ గురించేనా..? ఈ కంటెస్టెంట్స్ బాగ్బాస్ హౌస్లోకి రాబోతున్నారా..?
కొన్ని గేమ్స్, త్యాగాల తరవాత శుక్రవారం ఎపిసోడ్ నాటికి తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ కెప్టెన్సీ టాస్కులో నిలిచారు.