Home » Bigg Boss
గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. శివాజీ, సందీప్ తప్ప మిగిలిన వాళ్లంతా వాళ్ళిద్దర్నీ తప్ప వేరే వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చి ఆ టైటిల్ ఉన్న బ్యాడ్జీలని పెట్టమన్నాడు నాగ్.
ఇప్పటికే రెండు పవరాస్త్రలను శివాజీ, సందీప్ గెలుచుకోగా మూడో పవరాస్త్ర కోసం గేమ్ సాగింది.
బిగ్బాస్ హౌజ్లో మూడో పవర్ అస్త్ర కోసం పోటీలు జరుగుతున్నాయి. ఈ పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు కంటెండర్లుగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను బిగ్బాస్ సెలక్ట్ చేయగా మిగిలిన వారు తిరస్కరించారు.
మూడో పవర్ అస్త్రా సొంతం చేసుకునేందుకు ముగ్గురు కంటెస్టెంట్లు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ లను బిగ్బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యావర్ కంటెడర్ అయ్యేందుకు తాను అర్హుడినేని నిరూపించుకనేందుకు బిగ్బాస్ ఓ పరీక్�
ఇప్పటికే రెండు పవరాస్త్రలు ఇచ్చిన బిగ్బాస్ తాజాగా మూడో పవరాస్త్ర కోసం టాస్కులు మొదలు పెట్టాడు. తానే ఓ ముగ్గుర్ని సెలెక్ట్ చేశాను అంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ పేర్లు చెప్పగా మిగిలిన వాళ్ళు ఫీల్ అయ్యారు.
నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది. ఒక్క దామిని, ప్రిన్స్ యావర్ మాత్రమే ఫైర్ అయ్యి కాసేపు తిట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఏదో నామమాత్రంగా ఫైర్ అయి సింపుల్ గా నామినేషన్స్ తేల్చేశారు.
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. తొలి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathode), రెండో వారంలో షకీలా (Shakeela) హౌజ్ నుంచి బయటకు వచ్చారు.
అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathore), షకీలా(Shakeela).. లాంటి ఒకప్పటి స్టార్ బోల్డ్ ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఒకప్పుడు వీళ్ళు అలాంటి పత్రాలు చేసినా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
మన తెలుగు బిగ్బాస్ స్టార్ మా ఛానల్ లో రోజు రాత్రి పూట చూడొచ్చు. అలాగే హాట్స్టార్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో చూడొచ్చు.
నాగార్జున ఈ వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ అందరి మీద ఫైర్ అయ్యారు.