Home » bihar assembly
కులగణన నివేదికపై బీహార్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తాగి ఉన్నారు అని సభలో గట్టిగా నితీష్ ఆవేశంగా అరిచారు.
ఇక ఆయన నూతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ‘‘మేము క్రికెటర్లం. మా జోడి (జేడీయూ, ఆర్జేడీ) చాలా కాలం పాటు ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఇన్నింగ్స్ నుంచే బిహార్ అభివృద్ధి జరుగుతుంది. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రెండు పార్టీలు ధ్రుఢమైన
బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చెయ్యడం చర్చనీయాంశం అవుతోంది.
సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం అర్థరాత్రి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బీహార్లోని 243 సీట్లలో, ఈసారి చాలా మంది బాహుబలిస్ గెలిచారు, అందులో అనంత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్త�
bihar assembly election 2020 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్