bihar assembly

    Bihar Assembly Election : ఓటరు ఎటువైపు ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ?

    November 7, 2020 / 06:55 PM IST

    Bihar Assembly elections : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్‌ 3�

    బీహార్ లో ముగిసిన ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల

    November 7, 2020 / 06:25 PM IST

    Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�

    నితీష్ వ్యూహమేంటి : 35ఏళ్లుగా MLAగా పోటీ చేయట్లేదు…5సార్లు సీఎం

    November 2, 2020 / 11:32 AM IST

    Nitish Kumar never contested Assembly elections in last 35 years ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. . మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా అక్టోబర్-28న 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశ పోలింగ్ కు ఇప్ప�

    స్టేజి కూలి పప్పు యాదవ్ పడిపోయాడు.. !!

    October 31, 2020 / 06:59 PM IST

    Bihar ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టేజి కూలి మరో లీడర్ కు పరాభవం జరిగింది. బీహార్ ఎన్నికల్లో ఒకేసారి గుంపు ఎక్కువగా రావడంతో స్టేజి కూలింది. ఈ ఘటనలో జన్ అధికార్ పార్టీ లోక్‌తంత్రిక్ లీడర్ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కిందపడిపోయాడు. ప్రాథమిక రిపో

    3 దశల్లో బిహార్ అసెంబ్లీ ​ఎన్నికలు…నవంబర్-​ 10న ఫలితాల ప్రకటన

    September 25, 2020 / 02:55 PM IST

    బిహార్​ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�

    కేంద్రానికి మిత్రపక్షం షాక్.. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా బీహార్‌ అసెంబ్లీ తీర్మానం

    February 25, 2020 / 08:38 PM IST

    మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ

    అక్కడ కూడా చీపురు ఊడ్చేస్తుందా ?.. ఆ రాష్ట్రంపై ఆప్ చూపు

    February 9, 2020 / 11:08 AM IST

    ఒక రాజకీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని, సీట్లు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటాయి. కొన్ని పార్టీలు సక్సెస్ అవుతే..మరికొన్ని పార్టీల ప్రయత్నాలు నెరవేరవు. ఇప్పడు ఆప్ పార్టీ కూడా ఓ రాష్ట్రంపై కన్నేస

    ఉల్లిపాయల దండ మెడలో వేసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

    November 27, 2019 / 09:33 AM IST

    మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే

10TV Telugu News