Home » bihar assembly
Bihar Assembly elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్ 3�
Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�
Nitish Kumar never contested Assembly elections in last 35 years ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. . మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా అక్టోబర్-28న 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశ పోలింగ్ కు ఇప్ప�
Bihar ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టేజి కూలి మరో లీడర్ కు పరాభవం జరిగింది. బీహార్ ఎన్నికల్లో ఒకేసారి గుంపు ఎక్కువగా రావడంతో స్టేజి కూలింది. ఈ ఘటనలో జన్ అధికార్ పార్టీ లోక్తంత్రిక్ లీడర్ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కిందపడిపోయాడు. ప్రాథమిక రిపో
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�
మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ
ఒక రాజకీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని, సీట్లు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటాయి. కొన్ని పార్టీలు సక్సెస్ అవుతే..మరికొన్ని పార్టీల ప్రయత్నాలు నెరవేరవు. ఇప్పడు ఆప్ పార్టీ కూడా ఓ రాష్ట్రంపై కన్నేస
మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే