Home » BIHAR
ఈ విషయం విచారణలో వెల్లడైంది. జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరా పంచాయతీలో ఉన్న మధురాపూర్లోని అప్గ్రేడ్ చేసిన మిడిల్ స్కూల్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్పై ప్రాథమిక నమోదు చేశారు
వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి....
ఆ సమయంలో రైలులో దాదాపు 1300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు
జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లను ప్రజలు ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది....
పెళ్లి సమయంలో తమకు వడ్డిస్తున్న భోజనంపై పెళ్లి ఊరేగింపులో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వారిని కొట్టాడంటూ వధువు సోదరుడితో వరుడు గులాం నబీ గొడవ పడ్డాడు
బీహార్ రాష్ట్రంలో మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ సమీపంలో గూడ్స్ రైలు కోచ్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది....
నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో నలుగురు దుర్మరణం
బీహార్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు....
రైలు ఆనంద్ విహార్ నుంచి కామాఖ్యకు వెళ్తోంది. రఘునాథ్ పుర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. North East Superfast