Home » BIHAR
బీహార్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు....
రైలు ఆనంద్ విహార్ నుంచి కామాఖ్యకు వెళ్తోంది. రఘునాథ్ పుర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. North East Superfast
వాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రీకొడుకులు అని పోలీసులు వెల్లడించారు.
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
అది 70 ఏళ్ల క్రితం వ్యవసాయం కోసం తవ్విన బావి. 20 ఏళ్లుగా ఎండిపోయింది. చక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ బావిలోంచి వేడినీరు పొంగుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. దీంత�
ఓ టీవీ యాంకర్ ప్రత్యక్ష ప్రసారంలో సీరియస్ వార్తను చదువుతూ తప్పు దొర్లి ఫక్కున నవ్వేసింది. తర్వాత క్షమించమని అడిగినా వీడియో ఫుటేజ్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
శ్రీకృష్ణుడు పుట్టిన రోజునే తమ బిడ్డలు పుట్టాలని భావించిన గర్భిణిలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ప్రసవాలు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అలా బీహార్ వ్యాప్తంగా 1000మంది బిడ్డలు కిట్టయ్య జన్మదినం రోజునే పుట్టారు.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.