Home » BIHAR
Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్య
బీహార్ లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలో గంగానదిలో 100 మందికిపైగా రైతులు, కూలీలతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి ప�
Bihar Election 2020 big mistakes : ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఓటర్ల లిస్టులో చిత్ర విచిత్రాలు సర్వసాధారణం. కొత్త ఓటర్లను చేర్చటం..పాత ఓట్లరల్లో మార్పులు..అంటే గత ఎన్నికల తరువాత మరణించినవారి ఓట్ల తొలగింపు ప్రక్రియల్లో భాగంగా పలు మార్పులు చేర్పులు జ�
MVM – Modi Voting Machine : ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. అవి ఈవీఎంలు కాదు, ఎంవీఎంలు..(మోడీ ఓటింగ్ మెషిన్) అంటూ సెటైర్స్ వేశారాయన. బీహార్ రాష్ట్రంలో ఈసారి యువకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ వి
second phase of Bihar Assembly polls బీహార్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఇవాళ(నవంబర్-3,2020)ప్రారంభమైంది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ రెండో దశలో భాగంగా 17జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య పోలింగ్ కొన�
Nitish Kumar farewell is guaranteed’: Tejashwi Yadav : బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మధ్య మాటల యుధ్ధం తారాస్థాయికి చేరుకొంటోంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని పాలించే ఓపిక ఆయనకు లేదని, ఈ ఎన్నికల్లో విపక్ష
Polling ends for first phase బీహార్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ మొదటి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Did PM Modi have tea with you all? బిహార్ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్�
Bihar Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలివిడత కొనసాగుతోంది. ఈ పోలింగ్లో విషయా చోటుచేసుకుంది. హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవాడా జిల్లా హిసువా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258 బీజేపీ పోలింగ
Polling agent, dies of cardiac arrest, man collapses while waiting to vote in Patna : బీహార్లో అసెంబ్లీకి తొలివిడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 71 స్ధానాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 1066 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 2కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా….త