Home » BIHAR
Akshat Utkarsh death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మరువక ముందే.. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన యువ నటుడు అక్షత్ ఉత్కర్ష్ మృతి కేసు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఫ్లాట్లో అక్షత్ మరణించారు. అయితే అక్షత్ మరణం మర్డర్గా అనుమానిస్తున్�
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్జీడీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని…సె�
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�
Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త న�
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
విడాకుల పత్రంపై సంతకం పెట్టేదాక పుట్టింటికి పంపించేది లేదని ఓ వివాహితను గదిలో నిర్భందం చేశాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…నాగ్ పూర్ కు చెందిన Sonia Dutta మహిళ Bengaluru లో pharmacologist గా ప
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని చాప్రా జిల్లాలో
Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయం�
‘పొరుడు వాడు చల్లగా ఉంటే పొయ్యిలోకి ఊక అయినా దొరుకుతుంది..పక్కవాడు పచ్చగా ఉంటే పచ్చడి మెతుకులైనా దొరుకుతాయి’ అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. నేను బాగుండాలి..నా కుటుంబం బాగుండాలి అంతే చాలు ఎవరు �
రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న న