Home » BIHAR
మన సంతోషం కోసం మరో తల్లి కడుపులో చిచ్చు పెట్టారు అత్తాకోడళ్లు. కోడలికి మగపిల్లాడు పుట్టాలనే కోడలి ఆశకు అత్తా తోడైంది. కోడలితో కలిసిన ఆ అత్త ల ఘాతుకానికి ముక్కుపచ్చలారని పసిబిడ్డడు బలైపోయాడు. మగపిల్లాడు పుట్టాలనే ఆ అత్తాకోడళ్లు మూర్ఘత్వం..మ�
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను త�
బీహార్ లో దారుణం జరిగింది 20 ఏళ్ల యువతిపై ఆమె మేనమామ అత్యాచారం చేసాడు. బీహార్లోని కతిహార్ జిల్లాలో తల్లి తండ్రులనుకోల్పోయిన యువతి(20) తన మేనమామ వద్దకు చేరుకుంది. వారు ఆమెకు పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొన్ని పరిస్ధిత�
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువ
ముంబై పోలీసులు జులై 14న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఇంటి నుంచి రెండు అస్ధి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను ప్రియుడు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు తెలిసింది. ఆ ఇంటిలో స�
బీహార్ లో Mask లేని Donkeyతో ఓ జర్నలిస్టు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాస్క్ లేకుండా..ఎందుకు రోడ్డు మీదకు వచ్చావ్ ? కరోనా వైరస్ ఉందనే విషయం తెలియదా ? అన్నట్లుగా దానిని ప్రశ్నించాడు. మాస్క్ లేకుండా..ప్రజలు రోడ్ల మీదకు రావొద్�
భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు మిలియన్ మార్కును చేరుకుంది. ప్రపంచంలో ఈ సంఖ్యను దాటిన మూడవ దేశం భారత్ మాత్రమే. దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. ప్రతిరోజూ 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నందున, ప్రతిరోజూ
బీహార్ లో లైంగికదాడి బాధితురాలికి రిమాండ్ విధించారు. బాధితురాలికి రిమాండ్ విధించడం పట్ల 376 మంది న్యాయవాదులు స్పందించారు. ఇది హేయమైన చర్య అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బీహార్లోని అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి ఈ �
కాంట్రాక్టర్లు..రాజకీయ నాయకుల స్వార్థంతో ఒకటి కాదు రెండుకాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా రూ.260 కోట్ల రూపాయలు గంగపాలైపోయాయి. సాక్షత్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సీఎం ప్రారంభించి నెల రోజుకూడా �
బీహార్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్పూర్లో జరిగింది. భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్డౌన�