BIHAR

    జ్యోతిష్యుడితో ఆంటీ రాసలీలలు…అడ్డొచ్చిన భర్త దారుణ హత్య

    April 10, 2020 / 03:53 PM IST

    పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు  తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా మనుషులు వీటిపై ఎందుకు మోజు �

    Coronavirus ఐసోలేషన్ వార్డులోని మహిళపై రేప్.. రెండ్రోజులు డాక్టర్ అఘాయిత్యం

    April 10, 2020 / 01:39 PM IST

    బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది.  మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అనుగ్రహ్ నరైన్ మగ�

    2 వారాల్లో రూ.2.67 కోట్లు : లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు జరిమానా

    April 9, 2020 / 11:48 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు  పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు.  గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ

    సహజీవనం పేరుతో సుఖాలనుభవించాడు….పెళ్ళనే సరికి పరార్

    April 6, 2020 / 11:16 AM IST

    ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి  ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు  ప�

    లాక్ డౌన్ : వలస కార్మికులను ఢిల్లీ, ముంబై నుంచి బీహార్ కు తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన స్పైస్ జెట్

    March 27, 2020 / 09:08 PM IST

    వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    ఆన్ లైన్ నిఖా.. వీడియో కాన్ఫిరెన్స్‌లో పట్నా జంటకు పెళ్లి

    March 24, 2020 / 03:12 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా నియంత్రించేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే బీహార్ లోనూ లాక్ డౌన్ విధించారు. బయటకు వెళ్ల

    భారత్‌లో 6వ కరోనా మరణం, 38ఏళ్ల వ్యక్తి మృతి

    March 22, 2020 / 06:37 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

    బీహార్‌లో తెల్లవారుఝామున ఘోరం రోడ్డు ప్రమాదం..11మంది మృతి

    March 7, 2020 / 03:47 AM IST

    బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి బ�

    ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

    March 6, 2020 / 05:57 AM IST

    భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�

10TV Telugu News