Home » BIHAR
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�
ఆదివారం వచ్చిందంటే చాలు అన్ని భాషల్లోని దిన పత్రికలు సండే స్పెషల్స్ తో ఎక్కువ పేజీలు ముద్రిస్తాయి. వాటిలో కధలు, సినిమాలు, వారఫలాలు, ఇత్యాది వాటితో పాటు పెళ్లి సంబంధాలకు కూడా ఒక పేజీ ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఇక పెళ్లి సంబంధాల పేజీలో వ�
తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే ట్యాంకర్ నిండా లిక్కర్ ను తరలించేస్తున్నారు. అదికూడా మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో. బీహార్లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ మాఫీయా మద్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన�
ఏవైందో తెలీదుకానీ బీహార్ లోని భాగల్ పూర్లో ఓ గుర్రం ఉన్నట్లుండి..పరుగందుకుంది. రోడ్డుపై తన హార్స్ పవర్ ఏంటో చూపించింది. రోడ్డుపై పరుగందుకున్న ఈ గుర్రం..స్పీడ్ గా దూసుకుపోతున్న కార్లు..బైకుల్ని క్షణాల్లో దాటుకుంటూ తనదైన శైలిలో పరుగందుకుం�
JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి�
సార్..మా అమ్మను రక్షించండి..తెలంగాణ రాష్ట్ర మంత్రి KTRకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్..అమ్మ కనిపించడం లేదు..ఎక్కడ ఉందో తెలియదు..సహాయం చేయండి అంటూ..2020. జనవరి 30వ తేదీన హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని�
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. �
ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే వ�
గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�