Home » BIHAR
బీహార్లో ఓ కామాంధుడి ఆవేశానికి మరో యువతి దహనమైంది. మూడేళ్లుగా వేధించడంతో పాటు రేప్ చేసేందుకు యత్నించబోయాడు. నిరాకరించి ప్రతిఘటించడంతో 23ఏళ్ల ఆ యువతికి నిప్పంటించాడు. బీహార్లోని అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్య�
హిందూ మహిళలకు ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు. బీహార్ లోని మనెర్ ప్రాంతంలో చందూఖాన్ అతని మేనల్లుడు జావేద్ ఖాన్లు ఓ అనాథ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కల�
బీహార్ లో ఓ వ్యక్తి టీ స్టాల్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అది పెద్ద విషయం కాదు చాలామంది టీస్టాల్ పెట్టుకుంటారు. కానీ అలా టీస్టాల్ నడుపుకునే వ్యక్తి ఒకప్పుడు క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో గొప్ప ఈతగాడి(స్విమ్మర్)గా పేరు తెచ్�
బీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు. బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భం�
బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వాడుకలో ఉన్న 15 ఏళ్ల వాహనాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేదం అన్ని వాహనాలకు కాదు కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. పట్నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతుందని బీహార్ రాష్ట్ర ప్రభ�
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా డియో ప్రాంతంలోని సూర్య దేవాలయం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఛట్ పూజ లో భాగంగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇ�
బీహార్ లోని షియోహర్ నగర పంచాయతీలోని యూకో బ్యాంకులో సోమవారం చోరీ జరిగింది. ఆరుగురు సభ్యుల ముఠా సోమవారం మధ్యాహ్న సమయంలో 3మోటారు సైకిళ్లపై బ్యాంకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని కస్టమర్లను తుపాకీతో బెదిరించి బ్యాంకులో ఉన్న 32లక్షల రూపాయల నగదు దో